శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం సందర్భంగా ఎడ్లబండ్ల పోటీలు

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం సందర్భంగా ఎడ్లబండ్ల పోటీలు

సాన యాదిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

ఎండపల్లి రిపోర్టర్ ఉప్పు రమేష్, మార్చి 15 (మన ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో శనివారం రోజున శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం సందర్భంగా ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో 30 బండ్లు పోటీల్లో పాల్గొనగా ప్రథమ స్థానంలో వెనుగుమట్ల గ్రామానికి చెందిన నేరెళ్ల నరేష్ గౌడ్ నిలిచి పావు తులం బంగారం అందుకున్నారు, ఈ పావుతుల బంగారం ను గుజ్జేటి మారుతి, బైరి నగేష్ జ్ఞాపకార్థం పద్మశాలి యూత్ సంఘం తరఫున బహుమతి ప్రధానం చేశారు, రెండవ స్థానంలో సెకల్ల గ్రామ దొనకొండ సుధీర్ ఎడ్లబండి గెలుపొందగా వారికి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ తరఫున పది తులాల వెండి బహుమతి ప్రధానం చేశారు, మూడవ స్థానంలో మాదాసు గాయత్రి చర్లపల్లి, పొట్లపెల్లి సాగర్ అచలాపూర్ లు రెండు ఎడ్ల బండ్లు గెలుపొందాయి, ఈ రెండింటికి కలిపి 5 తులాల వెండిని బహుమతిని దావుల లింగయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కుమారులు కుమార్తెలు కలిసి బహుమతి ప్రధానం చేశారు, అలాగే సాన యాదిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సాన మారుతి, ఉపాధ్యక్షులు గుండ గంగయ్య, కోశాధికారి రేణికుంట శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి బుర్ర సాయికుమార్, కమిటీ సభ్యులు మాజీ సర్పంచులు సింహాచలం జగన్, పొన్నం తిరుపతి, గొల్లపెల్లి మల్లేశం, మాజీ ఉపసర్పంచ్ బీసగోని శ్రీనివాస్, భూసారపు రమేష్, గోనె సురేష్, గొల్లపెల్లి రాజు, రాజ్ పాల్ రెడ్డి, తిరుమలేష్, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రధాన అర్చకులు అరుట్ల రంగాచారి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

 Share