తహసీల్దార్ అడ్డగించిన ఆగని ఇసుక మాఫియా

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

తహసీల్దార్ అడ్డగించిన ఆగని ఇసుక అక్రమార్కుడు

అక్రమ ఇసుక మాఫియా ముఠాల ఆగడాలు ఎన్నాళ్ళు ఎన్నేళ్లు..?

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు. సాక్షాత్తు మండల తహసిల్దార్ అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకునే నేపథ్యంలో ఓ ట్రాక్టర్ను తహసిల్దార్ అడ్డుకున్నారు. కానీ కారు అడ్డుపెట్టిన కానీ పట్టించుకోకుండా ఓ ఇసుక అక్రమార్కుడు రెవెన్యూ సిబ్బంది ముందు నుండి అతివేగంగా పరారైన ఉదంతం జరిగిందని తెలుస్తోంది. ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం వద్ద మంగళవారం ఓ అక్రమ ఇసుక పంపు వద్ద అధికారుల ఎదుటే ఇసుకను అర లోడు చేస్తూ అతివేగంగా గంధసిరికి పరారు అయినట్లు తెలుస్తోంది. కాగా ముదిగొండ మండలంలో గత ప్రభుత్వ హయాంనుండి విచ్చలవిడిగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని ఉద్యోగ కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కనీసం రెవెన్యూ అధికారులు అనే ఆలోచన లేకుండా జంకు బంకు లేకుండా దర్జాగా పరారైన వ్యవహారం మండల వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ స్పందించి ముదిగొండ మండలంలో విచ్చలవిడిగా గంధసిరి పెద్దమండవ కేంద్రాలుగా నడుస్తున్న ఇసుక మాఫియా పై శాఖపరమైన చర్యలు తీసుకొని కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share