అయ్యప్ప స్వామి పడిపూజ సందర్భంగా జలబిందల కార్యక్రమం వెల్లువెత్తిన ప్రజాసేత్రం*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*అయ్యప్ప స్వామి పడిపూజ సందర్భంగా జలబిందల కార్యక్రమం వెల్లువెత్తిన ప్రజాసేత్రం*

*పాయిలి కోటేశ్వరరావు స్వామి 18 పడి సందర్భంగా*

*చిలుకూరు నవంబర్9(మన ప్రజావాణి)*:చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో అయ్యప్ప స్వామి మాలధారణ దీక్షలో భాగంగా పాయిలి కోటేశ్వరరావు స్వామి అయ్యప్ప స్వామి 18 పడి సందర్భంగా ఈనెల 10వ తారీకు సోమవారం రోజున గ్రామంలో అయ్యప్ప భక్తులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు దాతల సహకారంతో పడిపూజ అగ్నిగుండం నిర్వహించటానికి ముహూర్తం ఖరారు చేశారు.అందులో భాగంగా ఈ రోజున అయ్యప్ప స్వామికి జల పన్నిరాభిషేకంలో భాగంగా గ్రామంలో డిజె సౌండ్ తో,కోలాట బృందంతో కన్నుల పండుగ మహిళలు పెద్ద ఎత్తున జలబిందుల కార్యక్రమంలో పాల్గొన్నారు. జలబిందెల కార్యక్రమంలో వెల్లువెత్తిన ప్రజాశక్తి గ్రామంలో స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే అంటూ నామకరణతో నామాలతో దద్దరిల్లిన భక్త మహాశయులు గ్రామంలో పడి పూజ అగ్రిగుండం కార్యక్రమం సందర్భంగా మద్యం దుకాణాలు చికెన్ సెంటర్లో బంద్ చేసి గ్రామ ప్రజలు కులాల మతాలకు అతీతంగా ఇళ్ళను శుభ్రపరచుకొని భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి జలబిందుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సాయ సహకారంతో ఘనంగా నిర్వహించినారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share