
శాతవాహన యూనివర్సిటీ రిజిస్టార్ ని కలిసిన న్యాయవాదులు….
కరీంనగర్ /ప్రజావాణి
శాతవాహన యూనివర్సిటీలో సోమవారం రోజున నూతన రిజిస్ట్రార్ గా ప్రొఫెసర్ పెద్దపల్లి సతీష్ కుమార్ నియమాకమైన సందర్బంగా ఎల్ ఎల్ ఏమ్ విద్యార్థులు (న్యాయవాదులు) శాలువ కప్పి,పుష్పగుచం అందించారు. ఇట్టి కార్యక్రమం లొ లక్ష్మాణ్,శివ్వని బాలలింగం, సురేష్, ఆశీస్ ప్రిన్స్,పద్మ సుజాత, ఊర్మిళ,మానస, ఉన్నారు.








