వచ్చే ఏడాది భారతీయుల కోసం ఇజ్రాయెల్ ఈ-వీసా సౌకర్యం

Ramesh

Ramesh

District Chief Reporter

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య ఇజ్రాయెల్ ఈ ఏడాది భారతీయ పర్యాటకుల సంఖ్య 10,000కు చేరుతుందని ఆశిస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలో భారతీయుల కోసం ఈ-వీసా కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఓ అధికారి గురువారం ప్రకటనలో చెప్పారు. ఇజ్రాయెల్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఇండియా డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్, అమృత బంగేరా ప్రకారం.. ఈ సంవత్సరం అక్టోబర్ వరకు దాదాపు 8,500 మంది భారతీయ పర్యాటకులు ఇజ్రాయెల్‌ను సందర్శించారు. ‘2018లో ఇజ్రాయెల్ 70,800 మంది భారతీయ సందర్శకులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది అప్పటివరకు అత్యధిక రికార్డు. కొవిడ్-19 మహమ్మారి ప్రపంచ పర్యాటకంపై ప్రభావం చూపడంతో సందర్శకులు తగ్గారు. 2022లో మళ్లీ భారతీయుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఏడాది 30,900 మంది పర్యాటకులు ఇజ్రాయెల్ వచ్చారని ‘ ఆమె వివరించారు. ఆ తర్వాత 2023లో 41,800 మంది పర్యాటకులు వెళ్లగా, ఈ ఏడాది యుద్ధ పరిస్థితుల వల్ల జనవరి-అక్టోబర్ మధ్య 8,500 మంది భారతీయులు పర్యటించారు. ఏడాది చివరి నాటికి భారతీయ పర్యాటకుల సంఖ్య దాదాపు 10,000కు చేరుకుంటుందని మేము ఆశిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

 Share