అసిడిటీ సమస్యకు చేక్ పెట్టాలంటే. ఈ నాలుగు ఆహారాలు బెస్ట్.??

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ వ్యాధులలో ఎసిడిటీ సమస్య కూడా ఒకటి.

ఇలాంటి పరిస్థితులలో అసిడిటీని తగ్గించడానికి సరైన ఆహారపు అలవాట్లను పాటించడం చాలా అవసరం. అలాగే స్పైసీ ఫుడ్ ను తీసుకోవడం కూడా మానుకోవాలి. అలాగే మీరు అసిడిటీని తగ్గించడానికి మందులకు బదులుగా కొన్ని ఆహారాలను తీసుకోవాలి. అయితే అసిడిటీని తగ్గించడానికి ఏ ఆహారాలు హెల్ప్ చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

రోజు బాదం పప్పులు తీసుకుంటే అసిడిటీ సమస్య తగ్గిపోతుంది : బాదంపప్పులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన కడుపు నిండుగా అనిపిస్తుంది. దీనివలన మీకు మళ్ళీ తినాలి అనే కోరిక ఉండదు. అలాగే అసిడిటీ నుండి కూడా ఈజీగా బయటపడొచ్చు. అయితే ఇది మాత్రమే కాకుండా బాదంపప్పు అనేది కడుపులో ఉండే యాసిడ్ ను గ్రహిస్తుంది మరియు గుండెల్లో మంటను కూడా తగ్గిస్తుంది.

 

ప్రతిరోజు పుదీనా ఆకులను తీసుకోవడం వలన కడుపు అనేది చల్లగా ఉంటుంది. అలాగే మీరు యాసిడ్ రీప్లేక్స్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు పుదీనా చట్నీని తీసుకుంటే మంచిది. దీనిని తీసుకోవడం వలన పొట్టకు తాజాదనం అనేది వస్తుంది. అలాగే మీరు కడుపు నొప్పి మరియు ఛాతిలో మంట నుండి ఉపశమనం పొందవచ్చు…

అల్లంతో అసిడిటీకి చెక్ : అల్లం లో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు మిమ్మల్ని అసిడిటీ నుండి కాపాడుతుంది. దీని వాడకం వలన మీ జీర్ణ వ్యవస్థను కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కడుపునొప్పి సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ అల్లం ను మీరు టీ లేక ఏదైనా పానీయాల్లో కలిపి కూడా తీసుకోవచ్చు…

బొప్పాయి జీర్ణవ్యవస్థకు మంచిది : బొప్పాయి లో పపైన్ అనే జీర్ణ ఎంజైమ్ లు ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే జీవక్రియను కూడా పెంచుతుంది. దీనికి కారణం చేత మీరు అసిడిటీ సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. అంతేకాక మీరు బొప్పాయిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

 నోటిఫికేషన్స్

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

 Share