ఇది ఒక ఔషధ మొక్క. ప్రతిరోజు రెండు ఆకులు తీసుకుంటే చాలు. ఈ సమస్యలన్నీ మటుమాయం.??

Ramesh

Ramesh

District Chief Reporter

రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే వగరుగా మరియు పులుపుగా కూడా అనిపిస్తాయి. అయితే ఈ మొక్క ఆకు ద్వారానే ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తుంది.

అంటే ఈ మొక్క ఆకును నాటితే చాలు మొక్క మొలుస్తుంది. దీంతో ఇంటి ఆవరణంలో దీనిని సులభంగా పెంచుకోవచ్చు. అయితే ఈ మొక్క ఆకుల వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

1. రణపాల ఆకులు కిడ్నీ సమస్యలు మరియు కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది . ఈ ఆకులను ఉదయం మరియు సాయంత్రం రెండు చొప్పున తీసుకోవాలి. లేకుంటే ఉదయాన్నే ఈ ఆకుల రసాన్ని 30 ml తాగాలి. ఇలా చేయటం వలన కిడ్నీలో ఉండే స్టోన్స్ కరిగిపోతాయి..

2. రణపాల ఆకులను తీసుకుంటే రక్తంలో క్రియాటిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఇది డయాలసిస్ రోగులకు ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే మూత్రపిండాల పనితీరు కూడా ఎంతో మెరుగవుతుంది..

3. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళలో ఈ ఆకులను రెండు చొప్పున తీసుకుంటే డయాబెటిస్ అనేది తగ్గిపోతుంది. అంతేకాక షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి.

Ranapala Leaves : ఇది ఒక ఔషధ మొక్క… ప్రతిరోజు రెండు ఆకులు తీసుకుంటే చాలు… ఈ సమస్యలన్నీ మటుమాయం…??

4. రణపాల ఆకులను తీసుకోవడం వలన జీర్ణాశయంలో అల్సర్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఆజీర్ణం మరియు బలబద్ధకం లాంటి సమస్యలు కూడా ఈజీగా తొలగిపోతాయి..

5. జలుబు మరియు దగ్గు, విరోచనాలను తగ్గించే గుణాలు ఈ ఆకుల్లో ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ ఆకుల్లో యాంటీ ఫైరెటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే మలేరియా మరియు టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారు ఈ ఆకులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది..

6. ఈ రణపాల ఆకులను తీసుకోవడం వలన హై బీపీ కూడా తగ్గిపోతుంది. అలాగే గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాక మూత్రంలో రక్తం మరియు చీము లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి..

7. ఈ ఆకులను తీసుకోవడం వలన జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాక తెల్ల వెంట్రుకలు రావడం ఆగిపోతుంది..

8. రణపాల ఆకులను పేస్టులా చేసి కట్టు కట్టుకుంటే కొవ్వు గడ్డలు మరియు వేడి కురుపులు అనేవి త్వరగా తగ్గిపోతాయి. అలాగే శరీరంలో వాపులు కూడా తగ్గిపోతాయి..

9. కామెర్లు ఉన్నవారు రోజు ఉదయం మరియు సాయంత్రం వేలలో ఈ ఆకుల రసాన్ని 30 ఎంఎల్ తీసుకోవాలి. దీంతో వ్యాధి అనేది తొందరగా నయం అవుతుంది..

10. రణపాల ఆకుల రసం ఒక చుక్కను చెవిలో వేసుకుంటే చెవి పోటు కూడా తగ్గిపోతుంది..

11. ఈ రణపాల ఆకుల పేస్టును నుదిటిపై పట్టిలా వేసుకుంటే తలనొప్పి అనేది తొందరగా తగ్గిపోతుంది…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

 నోటిఫికేషన్స్

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

 Share