షుగర్ ఉన్నవారు ఖర్జూరాలను తినొచ్చా.? లేదా.? ఈ ముఖ్య విషయాలు మీకోసమే.??

Ramesh

Ramesh

District Chief Reporter

మన ఆరోగ్యం కోసం ప్రతి రోజు డేట్స్ ని తీసుకుంటూ ఉంటాము. ఈ డేట్స్ లో ఖర్జూరాలు కూడా ఒకటి. అయితే ఈ ఖర్జూరాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

అలాగే ఈ ఖర్జూరాలను చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే
డయాబెటిస్
ఉన్నవారు మాత్రం వీటిని మితంగా తీసుకుంటేనే మంచిది అని అంటున్నారు. ఖర్జూరంలో ఫైబర్ మరియు ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు ఏ కె బి కాంప్లెక్స్,జింక్ సవృద్ధిగా ఉంటాయి. అలాగే ఈ ఖర్జూరంలో మెగ్నీషియం మరియు పొటాషియం ఎక్కువగా ఉండటం వలన రక్తపోటును తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు రోజు రెండు లేక మూడు ఖర్జూరాలను తింటే రక్తపోటు అనేది కంట్రోల్ లో ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ఖర్జూరంలో ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది అని అంటున్నారు…

Diabetes : షుగర్ ఉన్నవారు ఖర్జూరాలను తినొచ్చా…? లేదా…? ఈ ముఖ్య విషయాలు మీకోసమే…??

అయితే ఈ ఖర్జూరం తియ్యగా మరియు కొలెస్ట్రాల్ లేకుండా తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కావున ఖర్జూరం రక్తంలో గ్లూకోస్ స్థాయిలను పెంచదు. అలాగే ఖర్జూరాలు తీయగా ఉన్నప్పటికీ షుగర్ ఉన్న పేషెంట్లు తినొచ్చు అని అంటున్నారు నిపుణులు. ఎందుకు అంటే ఖర్జూరంలో గ్లైసేమిక్ ఇండెక్స్ 43 నుండి 55% వరకు ఉంటుంది. కావున రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తొందరగా పెరగవు. అందుకే వీటిని తీసుకోవచ్చు అని అంటున్నారు. దీనిలో ఫైబర్ కంటెంట్ షుగర్ పేషెంట్లకు హెల్ప్ చేస్తుంది. అలాగే ఖర్జంలోని ఫైబర్ రక్తంలో చక్కెరను నెమ్మదిగా గ్రహించి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనీయకుండా చూస్తుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది…

ఖర్జూరాలలో కాల్షియంతో పాటుగా మరెన్నో మినరల్స్ ఎముకల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలో ఉండే విటమిన్ సి ఏ ఈ ఇతర విటమిన్లు కళ్ళు మరియు రక్తం, జుట్టుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచగలవు. అలాగే శరీరంలో వాపు మరియు మంట తగ్గించేందుకు కూడా ఈ ఖర్జూరాలు హెల్ప్ చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అందుకే ప్రతిరోజు వీటిని కచ్చితంగా తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే అతిగా తింటే ఖర్జూరాలలో కార్బ్స వలన దుష్ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది అని అంటున్నారు. అందుకే డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు రోజుకు రెండు ఖర్జూరాలను మాత్రమే తీసుకోవాలి అని అంటున్నారు. అతిగా తీసుకోవద్దు అని అంటున్నారు. అయితే వీటిని తినే ముందు డాక్టర్ ను కచ్చితంగా సంప్రదించాలి. వారి సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి అని అంటున్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share