షుగర్ ఉన్నవారు ఖర్జూరాలను తినొచ్చా.? లేదా.? ఈ ముఖ్య విషయాలు మీకోసమే.??

Ramesh

Ramesh

District Chief Reporter

మన ఆరోగ్యం కోసం ప్రతి రోజు డేట్స్ ని తీసుకుంటూ ఉంటాము. ఈ డేట్స్ లో ఖర్జూరాలు కూడా ఒకటి. అయితే ఈ ఖర్జూరాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

అలాగే ఈ ఖర్జూరాలను చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే
డయాబెటిస్
ఉన్నవారు మాత్రం వీటిని మితంగా తీసుకుంటేనే మంచిది అని అంటున్నారు. ఖర్జూరంలో ఫైబర్ మరియు ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు ఏ కె బి కాంప్లెక్స్,జింక్ సవృద్ధిగా ఉంటాయి. అలాగే ఈ ఖర్జూరంలో మెగ్నీషియం మరియు పొటాషియం ఎక్కువగా ఉండటం వలన రక్తపోటును తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు రోజు రెండు లేక మూడు ఖర్జూరాలను తింటే రక్తపోటు అనేది కంట్రోల్ లో ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ఖర్జూరంలో ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది అని అంటున్నారు…

Diabetes : షుగర్ ఉన్నవారు ఖర్జూరాలను తినొచ్చా…? లేదా…? ఈ ముఖ్య విషయాలు మీకోసమే…??

అయితే ఈ ఖర్జూరం తియ్యగా మరియు కొలెస్ట్రాల్ లేకుండా తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కావున ఖర్జూరం రక్తంలో గ్లూకోస్ స్థాయిలను పెంచదు. అలాగే ఖర్జూరాలు తీయగా ఉన్నప్పటికీ షుగర్ ఉన్న పేషెంట్లు తినొచ్చు అని అంటున్నారు నిపుణులు. ఎందుకు అంటే ఖర్జూరంలో గ్లైసేమిక్ ఇండెక్స్ 43 నుండి 55% వరకు ఉంటుంది. కావున రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తొందరగా పెరగవు. అందుకే వీటిని తీసుకోవచ్చు అని అంటున్నారు. దీనిలో ఫైబర్ కంటెంట్ షుగర్ పేషెంట్లకు హెల్ప్ చేస్తుంది. అలాగే ఖర్జంలోని ఫైబర్ రక్తంలో చక్కెరను నెమ్మదిగా గ్రహించి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనీయకుండా చూస్తుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది…

ఖర్జూరాలలో కాల్షియంతో పాటుగా మరెన్నో మినరల్స్ ఎముకల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలో ఉండే విటమిన్ సి ఏ ఈ ఇతర విటమిన్లు కళ్ళు మరియు రక్తం, జుట్టుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచగలవు. అలాగే శరీరంలో వాపు మరియు మంట తగ్గించేందుకు కూడా ఈ ఖర్జూరాలు హెల్ప్ చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అందుకే ప్రతిరోజు వీటిని కచ్చితంగా తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే అతిగా తింటే ఖర్జూరాలలో కార్బ్స వలన దుష్ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది అని అంటున్నారు. అందుకే డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు రోజుకు రెండు ఖర్జూరాలను మాత్రమే తీసుకోవాలి అని అంటున్నారు. అతిగా తీసుకోవద్దు అని అంటున్నారు. అయితే వీటిని తినే ముందు డాక్టర్ ను కచ్చితంగా సంప్రదించాలి. వారి సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి అని అంటున్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

 నోటిఫికేషన్స్

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

 Share