*వ్యవసాయ భూములను అక్రమంగా వెంచర్లుగా మార్పు*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*వ్యవసాయ భూములను అక్రమంగా వెంచర్లుగా మార్పు*

•••బఫర్ జోన్ లో ఇంటి పర్మిషన్

•••యాదేచ్చగా ప్లాట్లు చేసి అమ్మకాలు

•••ఇప్పటికే ప్లాట్లు కొని మోసపోయిన అమాయకపు ప్రజలు

••పట్టించుకోని జిల్లా యంత్రంగం…

•••ఇరిగేషన్,ఆర్ అండ్ బి నియమాలు పాటించని వైనం.

మన ప్రజావాణి //రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్లా జిల్లా లో ని ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామ పరిధిలో ఉన్న వ్యవసాయ భూమిని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేసి అక్రమంగా ప్లాట్లుగా విభజించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వైనం. ఒకసాధారణ వ్యక్తి ఇంటిని నిర్మించడానికి ఎక్కడలేని షరతులు విదిస్తు ఇచ్చిన పర్మిషన్ వెనుకకు తీసుకొని జేసిబి తో కులగొట్టిన ఘటనలు చూస్తున్నాం. కానీ ఎఫ్ టి ఎల్,బఫర్ జోన్ లో , సాగుకు యోగ్యంగా ఉన్న భూమిని తనకు అనుకూలంగా లేదని అధికారుల తో చేతులు కలిపి తప్పుడు పత్రాలను సృష్టించి నాలా కన్వీర్షన్ చేసాడని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు. బఫర్ జోన్ లో ఉన్న భూమి ని అందులో ప్లాట్లు గా విభజించి అమాయకుల ను ఎరగా చెసుకొని ప్లాట్లను తనకు ఇష్టం వచ్చిన రెట్లకు అమ్ముకుంటున్నాడని అంటున్నారు. అందులోనే అక్రమంగా రెండు షటర్ల తో బిల్డింగ్ నిర్మించి కామర్షియల్ గా వాటిని కిరాయిలకు ఇస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు. అలాగే అవునూర్ చెరువులో ని నీరు పంటపొలాలకు వచ్చే క్రమంలో ఎక్కుగా వచ్చిన నీటిని వాగులోకి వదిలే ఒర్రె కాలువను కూడా ఇరిగేషన్ అధికారుల కనుసన్నాళ్ళో కబ్జా చేసి నిర్మాణాలు చేసాడు. మురుగు నీరు వాగులోనికి వదులుతున్నాడు ఇంత తతంగం నడుస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తనట్లు వ్యవహారిస్తున్నారు.ఈ వెంచర్ గుండా మండల అధికారులు రోజు విధులకు వెళ్లే మార్గం ప్రక్కనే ఉండడం విశేషం. రియల్టర్ కు అధికారుల అండగా ఉన్నారని వారికీ చేతులు తడిస్తేనే పనులవుతున్నాయా….?అని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రియల్టర్ వ్యాపారి దందకు సహకరించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఎంపిడిఓ,తహసీల్దార్ ఆర్ అండ్ బి, ఇరిగేషన్ అధికారుల పై చర్యలు తీసుకొని అమాయకపు ప్రజలు మోసపోకుండా కాపాడలని కోరుతున్నారు.ఈ దందకు పోలిస్టాప్ పెట్టాలని,విజ్ఞప్తి చేస్తున్నారు.

*మరో కథనం తో 2వ భాగం*

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

 నోటిఫికేషన్స్

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

 Share