పులిహార కలపడానికి ఇంటికి వెళ్ళి కడుపు చేసిన వంట మేస్త్రి.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

పులిహార కలపడానికి ఇంటికి వెళ్ళి కడుపు చేసిన వంట మేస్త్రి.

న్యాయం కోసం నిండు గర్భిణీ కొన్ని రోజులుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. గర్భిణీ గా ఉన్న సమయంలో తగిన పౌష్టికఆహారం తీసుకొని ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో……. ఐదు నెలల నిండు చూలాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ న్యాయం చేయండి అని వేడుకుంటుంది…. అయినా మచిలీపట్నం పోలీసులు అదిగో ఇదిగో నంటూ పోలీసుస్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారు.
ఒక మహిళ తనకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని వెడుకుంటున్న పోలీసులు కానికరించడం లేదు, ఇందుకు కారణాలు ఏమయి ఉంటుందో వారికే తెలియాలి.

మహిళలను ఏదో ఒక సందర్భంలో ఏదో విధంగా మోసానికి పాల్పడుతున్నా కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. వారిలో అంజమ్మ కాలనీకు చెందిన వంట మేస్త్రి ఒకడు.

అంజమ్మ కాలనీ లో సుధాకర్ నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా ఇతను వంట మేస్త్రి. అదే ప్రాంతంలో భార్గవి అనే మహిళ నివాసం ఉంటుంది. పక్కపక్క ఇల్లు కావడంతో తరచూ భార్గవిని ముగ్గులోకి దింపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

ఓ రోజు పులిహార కలపడం నేర్పిస్తాను అని ఇంటికి వెళ్ళి మాయ మాటలు చెప్పి ఆ మహిళను లోబరుచుకున్నాడు…..ఇలా తరచూ వెళ్లి శారీరకంగా ఒకటవుతున్నారు…… కొన్ని రోజులకు భార్గవి గర్భం దాల్చింది……. గర్భం వచ్చాక భార్గవి వంట మేస్త్రి ను నిలదీస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికించాడు.

మచిలీపట్నంలో మహిళలకు న్యాయం చేస్తానంటూ చెప్పుకుంటున్న ఓ మహిళ దగ్గరకు సుధాకర్ వెళ్లాడు. జరిగిందంతా చెప్పాడు….. మహిళకు మహిళ శత్రువు అనే నానుడి ఇక్కడ సరిగ్గా ఉదాహరించవచ్చు. సుధాకర్ వలన గర్భం దాల్చిన భార్గవికు న్యాయం చేయాల్సిన మహిళ శీలానికి వెలకట్టింది. మూడు లక్షల రూపాయలు భార్గవికి ఇవ్వాలని చెప్పి సుధాకర్ దగ్గర తీసుకొని (న్యాయం చేసే మహిళ) ఆ మహిళ బొక్కేసింది. పైగా పోలీస్ స్టేషన్ కు వెళితే పోలీసులు మంచివారు కాదంటూ నీ దగ్గర నుండి ఇంకేదో ఆశిస్తారని మహిళను బెదిరించింది. ఏది ఏమైనా నగరంలో అన్యాయాలు ,అక్రమాలు పెరిగిపోతున్నాయి. మహిళలకు న్యాయం చేస్తామంటూ చట్టబద్ధతలేని సెటిల్మెంట్ కేంద్రాలు కనిపిస్తున్నాయి.

సుధాకర్ తనను పెళ్లి చేసుకోవాలని భార్గవి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది…. వేచి చూడాలి మచిలీపట్నం పోలీస్స్టేషన్లో భార్గవి కు న్యాయం జరుగుతుందో లేదోనని.

మహిళలు తస్మాత్ జాగ్రత్త

మహిళలను నమ్మబలికించి మాయమాటలు చెప్పి మోసానికి పాల్పడేవారు కొంతమంది పురుషులు (మనుషుల రూపంలో) మన పక్కనే తిరుగుతూ ఉంటారని మహిళలు గమనించాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

 నోటిఫికేషన్స్

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

 Share