*మాదకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం* *మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం* *నల్గొండ జిల్లా ప్రతినిధి, నవంబర్ 18 (మన ప్రజావాణి)*:

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*మాదకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం*

*మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, నవంబర్ 18 (మన ప్రజావాణి)*:

నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలో నషా ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమం మున్సిపల్ కార్యాలయం, జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా దేశ అభ్యున్నతి కోసం పాటు పడాలి అని తమ భవిష్యత్తు మీద దృష్టి సాధించాలని తెలియజేయడం జరిగింది. నల్లమందు, హెరాయిన్, కొకైన్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు వివిధ సంకేత నమూనాలతో నల్ల బజార్ లో చలామణి అవుతున్నాయి. వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోతున్నారు. ఒక్కసారి బానిసలు అయితే ఎంతటి నేరాలు చేయడానికి అయినా వెనుకాడరు. మాదకద్రవ్యాలు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగివున్న వారు, వ్యసనపరులు చట్టపరంగా కఠినంగా శిక్ష అర్హులు. ముఖ్యంగా విద్యార్థులు చదువు మీదయే దృష్టిని కేంద్రీకరిస్తూ ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ ఏ కోటేశ్వర్ రెడ్డి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్వేత మున్సిపల్ మానేజర్ ఆరు అరుణ కుమారి, టీచర్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం అరవింద్ రెడ్డి, మెస్మా సిబ్బంది, బిల్ కలెక్టర్స్, వాటర్ మ్యాన్స్, ఎలక్ట్రీషియన్స్, శానిటేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

 Share