*పోశమ్మ గండి దర్శనానికి వెళ్లిన భక్తులకు ప్రమాదం* *టాటా ఏస్ బోల్తా పలువురికి గాయాలు* *ఒక్కరి పరిస్థితి విషమం* ప్రజావాణి ప్రతినిధి దేవిపట్నం నవంబర్ 30

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*పోశమ్మ గండి దర్శనానికి వెళ్లిన భక్తులకు ప్రమాదం*

*టాటా ఏస్ బోల్తా పలువురికి గాయాలు*
*ఒక్కరి పరిస్థితి విషమం*

ప్రజావాణి ప్రతినిధి దేవిపట్నం నవంబర్ 30

దేవీపట్నం మండలం పరిధిలో దుర్ఘటన జరిగింది. పోశమ్మ గండి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భక్తులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం పురుషోదపట్నం సత్యసాయిబాబా డ్రింకింగ్ వాటర్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక్కరి పరిస్థితి తీవ్రమైనదిగా వైద్యులు వెల్లడించారు.
వివరాల్లోకెళ్తే… పోచమ్మ గండి దర్శనం అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం సాగిస్తుండగా, డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల వాహనం నియంత్రణ తప్పి రహదారికి పక్కన ఉన్న రాయ ఢీకొని బోల్తా పడ్డట్లు సమాచారం.

ప్రమాద శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీశారు. అనంతరం వారిని అంబులెన్స్‌లో సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి తరలించారు. కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం ఏరియా హాస్పిటల్‌కు రిఫర్ చేసినట్లు సమాచారం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share