శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి

••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్.

••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్.

•••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం.

•••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

ప్రజల నుండి ధాన్యన్ని ప్రభుత్వం మిల్లర్ల అలాట్ మెంట్ చేస్తే ఎలాంటి రక్షణ ఏర్పాటు చెయ్యకుండా గాలికి వదిలేసినా లక్ష్మి మిల్ల ర్ నిర్లక్ష్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట లోని పెట్రోల్ బాంక్ కొద్దీ దూరం లో ఎదురుగా ఉన్న శ్రీ లక్ష్మి నారాయణ ఇండస్ట్రీస్ పేరుతో ఉన్న ల రైస్ మిల్ యాజమాన్యం రైతులు కష్టపడి పండించిన ధాన్యన్ని ప్రజల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసి రైస్ మిల్లర్ కు ఆలౌట్ మెంట్ చేస్తే అతగాడు మిల్లర్ లో గౌడౌన్ ఏర్పాటు చెయ్యక, మిల్ వెనకాల అరుబైటనే డంపింగ్ చేపిస్తున్న వైనం. ధాన్యనికి ఎలాంటి రక్షణ కల్పించక ధాన్యం మిలింగ్ చేసి మంచి రకం బియ్యన్ని అందించాల్సిన మిల్లర్ ధాన్యం ఆరు బైటనే డంపింగ్ చేస్తూ వాతావరణనికి కలర్, రంగ్ వచ్చేల నిర్లక్ష్యం చేస్తున్నాడని ప్రజలు వాపోతున్నారు.అదేవిదంగా రోడ్డు కు రైస్ మిల్ ఉండడం వల్ల మిలింగ్ చేసే సమయం లో ఉనక గాలికి లేచి రోడ్డు పై వెళ్తున్న వాహన దారుల కంట్లో పడడం తో కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. కంట్లో పడితే కనిపించక ఎదురుగా వచ్చే వాహనాలకు గుద్ది ప్రమాదం జరిగితే బాద్యులు ఎవరు వహిస్తారని మండిపడుతున్నారు. ఉనక రోడ్డు పైకి రాకుండా ధనాన్ని రక్షణ గా ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని మిల్లర్ పై తక్షణ చర్య లు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

 Share