FLASH NEWS

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*….. ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామ మాజీ సర్పంచ్ బద్ది భాను తండ్రి బద్ది జయసింహారెడ్డి శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల సమయం లో తన పొలం దగ్గర పనులు చేస్తుండగా షాటర్ వైరు తగిలి పడిపొగ అటువైపుగా వెళ్తున్న పాతూరి రాంరెడ్డి గమనించి చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా హుటాహుటిన వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు.మృతి ని కుటుంబ సభ్యులు శోక సముద్రం లో మునిగిపోయారు.

రైల్వే స్టేషన్ వద్ద గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న సిసిఎస్ పోలీసులు

రైల్వే స్టేషన్ వద్ద గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న సిసిఎస్ పోలీసులు పరారీలో మరో వ్యక్తి గంజాయి విక్రయించిన.. సేవించిన పీడీ యాక్ట్ కోరుట్ల సీఐ సురేష్ బాబు కోరుట్ల,నవంబర్ 12(ప్రజా వాణి) కోరుట్ల పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో గాంజా అమ్ముతున్నారని వచ్చిన సమాచారంతో,సిసిఎస్ సీఐ ఎం.శ్రీనివాస్,సిసిఎస్ కానిస్టేబుల్ అఫ్రోజ్ ,షాహిద్ లు కోరుట్ల ఎస్సై ఎం చిరంజీవి, ఆధ్వర్యంలో,రైల్వే స్టేషన్లో గంజాయి విక్రయిస్తున్న కోరుట్ల కు చెందిన షేక్ అమన్,ఎండి.ముఖీం అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 210 గ్రాముల గంజాయిని,రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని ఇద్దరు ప్రభుత్వ పంచుల సమక్షంలో కేసు నమోదు చేశారు కాగా మరొక వ్యక్తి పరారీ లో ఉన్నాడు.కోరుట్ల సీఐ బి.సురేష్ బాబు మాట్లాడుతూ గంజాయిని ఎవరు తాగిన,అమ్మిన రవాణా చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

మన ప్రజావాణి ఖమ్మం టౌన్ ప్రతినిధి: సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు* *➡️ఎంపికైన విద్యార్థులను సదిశ ఫౌండేషన్ వారు ప్రముఖ కార్పొరేట్ కాలేజీ లో ఇంటర్మీడియట్ చదివిస్తారు.కాలేజీ మరియు హాస్టల్ ఫీజు ఫౌండేషన్ వారు చెల్లిస్తారు* *ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి సెలెక్ట్ అయిన మన మేడేపల్లి హై స్కూల్ విద్యార్థి బొడ్డు ముఖేష్ తండ్రి కృష్ణారావు* … ముఖేష్ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియుమహారాష్ట్ర మూడు రాష్ట్రాలతో పోటీపడి మన మేడేపల్లి స్కూల్ నుండి ఎంపిక కావడం ఎంతో గర్వకారణం……. ముఖేష్ కి మరియు మన హై స్కూల్ టీచర్స్ కి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము

అయ్యప్ప స్వామి పడిపూజ సందర్భంగా జలబిందల కార్యక్రమం వెల్లువెత్తిన ప్రజాసేత్రం*

*అయ్యప్ప స్వామి పడిపూజ సందర్భంగా జలబిందల కార్యక్రమం వెల్లువెత్తిన ప్రజాసేత్రం* *పాయిలి కోటేశ్వరరావు స్వామి 18 పడి సందర్భంగా* *చిలుకూరు నవంబర్9(మన ప్రజావాణి)*:చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో అయ్యప్ప స్వామి మాలధారణ దీక్షలో భాగంగా పాయిలి కోటేశ్వరరావు స్వామి అయ్యప్ప స్వామి 18 పడి సందర్భంగా ఈనెల 10వ తారీకు సోమవారం రోజున గ్రామంలో అయ్యప్ప భక్తులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు దాతల సహకారంతో పడిపూజ అగ్నిగుండం నిర్వహించటానికి ముహూర్తం ఖరారు చేశారు.అందులో భాగంగా ఈ రోజున అయ్యప్ప స్వామికి జల పన్నిరాభిషేకంలో భాగంగా గ్రామంలో డిజె సౌండ్ తో,కోలాట బృందంతో కన్నుల పండుగ మహిళలు పెద్ద ఎత్తున జలబిందుల కార్యక్రమంలో పాల్గొన్నారు. జలబిందెల కార్యక్రమంలో వెల్లువెత్తిన ప్రజాశక్తి గ్రామంలో స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే అంటూ నామకరణతో నామాలతో దద్దరిల్లిన భక్త మహాశయులు గ్రామంలో పడి పూజ అగ్రిగుండం కార్యక్రమం సందర్భంగా మద్యం దుకాణాలు చికెన్ సెంటర్లో బంద్ చేసి గ్రామ ప్రజలు కులాల మతాలకు అతీతంగా ఇళ్ళను శుభ్రపరచుకొని భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి జలబిందుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సాయ సహకారంతో ఘనంగా నిర్వహించినారు..

రిజిస్ట్రేషన్ శాఖలో హోల్డర్స్ ఆన్ “లక్ష”ల షోల్డర్స్ …..ఎవరు..?

రిజిస్ట్రేషన్ శాఖలో హోల్డర్స్ ఆన్ “లక్ష”ల షోల్డర్స్ …..ఎవరు..? అవినీతి తిమింగలాలు… మరో అవతారం…..? వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో పలుమార్లు అనీషా కు పట్టుబడుతున్న మారని పనితీరు….? హనుమకొండ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం కేంద్రంగా దందా…? ప్రభుత్వ పట్టాలలో ఒక లెక్క…? రిజిస్ట్రేషన్ చిట్టాలో మరో లెక్క…? ఇదంతా తెలిసే చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అయోమయం…..? జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయ కేంద్రంగా ఘరానా మోసాలకు పాల్పడుతున్న ఘనులు ఎవరు…? అసలు వీరిని ఆపే నాధుడే లేరా.. వీరి వెనుకోండి నడిపిస్తున్న దేవుడు ఎవరు….? ………ఎక్స్ క్లూజివ్ స్టోరీ…26-2-284.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు- జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు- జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ కొమ్మురం బీం ఆసిఫాబాద్ జిల్లా ముందస్తు అనుమతి లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధం నవంబర్ 01 వ తేదీ నుంచి నవంబర్ 30 వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు వర్తిస్తాయి, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా, ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత సవ్యంగా కొనసాగించడానికి నవంబర్ 01 వ తేదీ నుండి నవంబర్ 30 వ తేది వరకు జిల్లా అంతటా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ శనివారం రోజు ఒక ప్రకటన లో తెలిపారు. 30 పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉన్నందున జిల్లాలో డిఎస్పి/ఎఎస్పీ లేదా ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, బహిరంగ సభలు, తదితర ప్రజలు గుమికూడి ఉండేవిధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు. నిషేధిత ఆయుధాలు, దురుద్దేశంతో నేరాలకు ఉసి కోలిపే ఎటువంటి ఆయుధాలు కల్గిఉండరాదని తెలిపారు. ప్రజా జనజీవనానికి ఇబ్బంది, చిరాకు కల్గించేందుకు దారితీసే ఇబ్బందికర ప్రజా సమావేశాలు, జన సమూహం అలాంటివి పూర్తిగా నిషేధం అన్నారు. చట్టపరమైన జారీచేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులు అవుతారని సూచించారు. నిషేధంలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకోవాలని సూచించారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఎటువంటి అనుమతులు లేని ర్యాలీలు నిర్వహించిన వారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సామినేని రామారావు హత్య కేసును చేధించేందుకు ఐదు ప్రతేక బృందాలు…? ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

సామినేని రామారావు హత్య కేసును చేధించేందుకు ఐదు ప్రతేక బృందాలు…? ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో (శుక్రవారం) తెల్లవారుజామున సుమారు 5:30 సమయంలో హత్యకు గురైన సిపిఎం సీనియర్ నేత సామినేని రామారావు హత్య కేసును పోలీస్ శాఖ సీరియస్ తీసుకోవడంతో పాటు ఐదు ప్రతేక బృందలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. *హత్య జరిగినట్లు సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్, వివరాలు సేకరించారని తెలిపారు. దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అప్పటి వరకు అందరూ సమన్వయం పాటించాలని అన్నారు. ఊహాజనితమైన కథనాలు, తప్పుడు ప్రచారాలు, ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు. కాగా పలు కోణాలలో విచారణ ముమ్మరం చేశారు గ్రామంలో డేగ కళ్ళతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

సిపిఎం సీనియర్ నేత దారుణ హత్య ఉమ్మడి రాష్ట్రంలో రైతు సంఘం సిపిఎం పార్టీలో కీలకంగా ఎదిగిన నేత

సిపిఎం సీనియర్ నేత దారుణ హత్య ఉమ్మడి రాష్ట్రంలో రైతు సంఘం సిపిఎం పార్టీలో కీలకంగా ఎదిగిన నేత ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి సిపిఎం సీనియర్ నేత పాతర్లపాడు మాజీ సర్పంచ్ సామినేని రామారావు (73) తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యారు. సిపిఎం పార్టీ మండల డివిజన్ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎదిగేందుకు తీవ్రంగా శ్రమించినట్లు పార్టీ శ్రేణులు నాయకులు అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ నేటి వరకు సిపిఎం పార్టీలో ఉన్నారని ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రైతు సంఘం పార్టీ బాధ్యతలు నిర్వహించారని ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర స్థాయి బాధ్యతలు నిర్వహించి గత కొన్ని సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో నివాసం ఉంటూ వ్యవసాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సామినేని రామారావు దారుణ హత్య సోషల్ మీడియాలో వ్యాపించడంతో బోనకల్ చింతకాని కొనిజర్ల మధిర ప్రాంతాల నుండి సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులు పాతర్లపాడు గ్రామానికి చేరుకుంటున్నారు. కొద్దిసేపటికి పోలీస్ కమిషనర్ సి పి సునీల్ దత్ సంఘటన స్థలానికి చేరుకొని భద్రత చర్యలను పర్యవేక్షించారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

*విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాఘవేంద్ర మాట్లాడుతూ. పోలీస్ల విధులు, ఎదురయ్యే సవాళ్లు, సాంకేతిక పరిజ్ఞానం, తుపాకులో రకాలు, వినియోగం ఆయుధాల పనితీరు గురించి విద్యార్థులకు ఎస్సై రాఘవేంద్ర వివరించారు. అల్లల్లో సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఇప్పటివరకు తెలిపిన ఇప్పటివరకు తెలిపిన ఆ విద్యార్థులు స్వయంగా ఆయా యంత్రాలను చూసి తిక్షణగా పరిశీలించడం మంచి అనుభవంగా భావించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 Share

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*