
విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..
విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*….. ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామ మాజీ సర్పంచ్ బద్ది భాను తండ్రి బద్ది జయసింహారెడ్డి శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల సమయం లో తన పొలం దగ్గర పనులు చేస్తుండగా షాటర్ వైరు తగిలి పడిపొగ అటువైపుగా వెళ్తున్న పాతూరి రాంరెడ్డి గమనించి చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా హుటాహుటిన వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు.మృతి ని కుటుంబ సభ్యులు శోక సముద్రం లో మునిగిపోయారు.








