*ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం విడనాడాలి

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం విడనాడాలి : కాసాల*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, 9 జులై (మన ప్రజావాణి)*:

చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట శివాలయం వద్దన రోడ్డు వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో రోడ్డుకు ఇరువైపులా ప్రమాదాల నివారణకై ఎరుపు రంగు గుర్తులు ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను పలుమార్లు కోరుతున్నప్పటికీ పట్టింపులు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇకనైనా నిర్లక్ష్యం విడనాడాలని సమాచార హక్కు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాసాల వెంకట్ రెడ్డి కోరారు. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన రోడ్డు వంతెన నిర్మాణం వద్ద మీడియాతో మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా చిన్నపాటి బస్తా ముఠాలకు రెండించులు మించని ఎరుపు గుర్తులు ఏర్పాటు చేయడంతో అవి రాత్రి వేళలో వాహనదారులకు కనిపించని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు బాధ్యతగా గుర్తెరిగి తక్షణ పరిష్కారం చూపాలన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share