ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి
కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?
ఓ తల్లి కావలలకు జన్మనిచ్చింది. కానరాని లోకాల వెళ్లింది. — డెలివరీ అయిన 10 రోజులకే తల్లి మృతి. — పిల్లల్ని చూడకుండానే మృతి చెందిన తల్లి. — సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్య మే కారణమని పిర్యాదు. — విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి
విద్యార్థులకు సహాయం చేసిన సర్పంచ్ ఎంబరి విద్యా – బలరాం . పోచారం, కౌలాస్ గ్రామం మీదుగా స్కూల్ విద్యార్థులకు తీసుకు వెళ్లే బస్సు ఆగిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే సర్పంచ్ విద్యార్థుల కోసం ట్రాక్టర్లు ఏర్పాటు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంశంకర్ గిరి తండా నుండి. చింతకాని మండల కేంద్రానికి వచ్చిన ఆ పంచాయతీ కార్యదర్శి అవినీతికి అడ్డుపద్దు లేదు.. మన ప్రజావాణి నిఘా నేత్రానికి చిక్కిన సాక్ష్యాలు . ఎన్నెన్నో..! సుమారు 18 గుంటల భూమిని..(అసైన్మెంట్ భూమి) క్రమ బద్దీకరించిన పంచాయతీ కార్యదర్శి..!?
జలవరునుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ను కలిసిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ముల్లూరు గ్రామస్తులు
ఎమ్మెల్యే పై అసత్య ప్రచారం, బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్సీ అనంత బాబు పై చర్యలు తీసుకోవాలని స్టేషన్ లో పిర్యాదు.
బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?
20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?
అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..
చోరికి గురైన గ్లామర్ బైక్ బైక్ వెనకాల “విశ్వకర్మ” అనే ఆనవం జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జనవరి 20 (మన ప్రజావాణి):