ముగిసిన ప్రధాని విదేశీ పర్యటన

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) ఐదు రోజుల విదేశీ పర్యటన(foreign Visit) ముగించుకుని శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మూడు దేశాల్లో పర్యటించిన ఆయన 31 ద్వైపాక్షిక సమావేశాలు(Bilateral Meetings), సాధారణ భేటీలు నిర్వహించారు. ఇండియా నుంచి నేరుగా నైజీరియా వెళ్లిన ప్రధాని మోడీ అక్కడ ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించారు. అనంతరం, బ్రెజిల్‌లోని రియో డీజెనీరోలో నిర్వహించిన 19వ జీ20 సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సుకు హాజరైన దేశాధినేతలతో 10 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. బ్రెజిల్, ఇండోనేషియా, పోర్చుగల్, ఇటలీ, నార్వే, ఫ్రాన్స్, యూకే, చిలీ, అర్జెంటీనా, ఆస్ట్రేలియా దేశాల నాయకులతో సమావేశమయ్యారు. బ్రెజిల్ నుంచి ప్రధాని మోడీ గయానా చేరుకుని అక్కడా 9 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. 24వ తేదీన ఇక్కడ అఖిల పక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 25వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share