*రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ అధికారి ఎం.సత్యదేవి సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు కూటమి నాయకులు ఆధ్వర్యంలో యూరియా పంపిణీ

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ అధికారి ఎం.సత్యదేవి సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు కూటమి నాయకులు ఆధ్వర్యంలో యూరియా పంపిణీ*

ప్రజావాణి ప్రతినిధి దేవిపట్నం సెప్టెంబర్ 9

అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో రైతులుకు మంగళవారం. సొసైటీ అధ్యక్షులు మాగాపు బాబురావు. ఎస్సీ సెల్ అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు. ఎరువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా. మండల వ్యవసాయ అధికారి ఎం. సత్య దేవి మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ మొదలైన సందర్భంగా రైతులకు యూరియా అందుబాటులోకి రావడం చాలా శుభ పరిణామం అని ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని అదేవిధంగా. ఎకరానికి 25 కేజీలు వాడాలని రోజు రోజుకు రసాయన ఎరువులు తగ్గి ఉంచాలని సేంద్రియ ఎరువుల వైపు వెళ్లాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పోలీస్ సిబ్బంది సచివాలయ సిబ్బంది రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share