ఆరెగూడెం చెరువులో విష ప్రయోగం..? సుమారు రెండు టన్నుల చేపలు మృతి…!

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ఆరెగూడెం చెరువులో విష ప్రయోగం..?

సుమారు రెండు టన్నుల చేపలు మృతి…!

స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మత్స్యకారులు

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామం‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషపూరిత పదార్థం కలపడంతో చెరువులోని చేపలు భారీగా మృతి చెందాయి. అంచనా ప్రకారం దాదాపు రెండు టన్నుల మేరకు చేపలు చనిపోయినట్లు స్థానిక మత్స్యకారులు తెలిపారు.
ఈ ఘటనపై మత్స్య పరిశ్రమ సహకార సంఘం సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చెరువులో మృత చేపల సంఖ్య, వాటి విలువ చూసిన గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగా గ్రామంలోని మత్స్యకారులకు లక్షల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అంచనా ఇది మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని
ఎంతో ఆశతో చేపల వృద్ధికి శ్రమించామని ఒక్కసారిగా ఈ విధంగా నష్టం కలగడం క్షమించరానిదని సంఘ సభ్యులు అన్నారు.ఈ ఘటన పునరావృతం కాకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు కోరుతున్నారు. కాగా నీటిమట్టం తక్కువగా ఉండటంతో చేపలు చనిపోయినట్లు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share