
మున్నేరు బాధితులకు అండగా జనసేన..?
మైసమ్మ గుడి దగ్గర బాధితులతో సమావేశం.
-
.
.!
మద్దతు కూడగొ డుతున్న
మున్నేరు నిర్వాసితులు..?
మన ప్రజావాణి ప్రత్యేక కథనం…9
ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాంక్రీట్ గోడలు నిర్మాణం వలన నష్టపోతున్న భూ నిర్వాసితులకు అండగా జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల రామకృష్ణ ను భూ బాధితులు కలిసి తమ సమస్యలను విన్నవించడంతో స్పందించి నేడు పంపింగ్ వె ల్ రోడ్ లో పెద్దమ్మ తల్లి గుడి మైసమ్మ గుడి దగ్గర నిర్వాసితులతో సమావేశం నిర్వహిస్తున్నారు. మున్నేరు నిర్వాసితుల ఐక్యవేదిక కన్వీనర్ (చైర్మన్) అల్లిక వెంకటేశ్వరరావు గత రెండు రోజులుగా నిర్వాసితులతో సంప్రదింపులు చర్చలు సమావేశాలు నిర్వహిస్తూ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల మద్దతు కూడా కొట్టేందుకు ప్రణాళికలు రచించి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భూ బాధితులకు అండగా నిలుస్తున్నారు.